నేడు మార్కెట్లోకి కొత్త 200 నోట్లు రిలీజ్ చేసిన ఆర్బీఐ
- August 25, 2017
ఆర్బీఐ కొత్త 200 రూపాయిలను నేడు మార్కెట్లోకి విడుదల చేయనున్నది. చిన్న డినామినేషన్ నోట్లను విడుదల చేసే క్రమంలో 200 రూపాయిల నోట్లను విడుదల చేస్తున్నారు. దీని వల్ల నగదు కొరత తగ్గుతుందని భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తరువాత ఆర్బీఐ కొత్త 2 వేల రూపాయిల నోట్లు, 500 రూపాయిల నోట్లు విడుదల చేసిన విషయం విదితమే.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









