స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎంపికైన నల్గొండ విద్యార్ధి
- August 25, 2017
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కబడ్డీ అకాడమీకి నల్లగొండ విద్యార్థి తరి మధు ఎంపికయ్యాడు. పెద్దవూర మండలం తుంగతుర్తి గ్రామానికి చెందిన తరి మధు బొట్టుగూడ స్కూల్లో చదువుతూ ఎస్సీ వసతిగృహంలో ఉంటున్నాడు. ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో తర్ఫీదు పొందుతూ రాష్ట్ట్ర స్థాయిలో జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటాడు. గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి కబడ్డీ ఎంపిక పోటీల్లో పాల్గొని అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు. కాగా... ఆయన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కబడ్డీ అకాడమీ జట్టుకు ఎంపిక కావటం విశేషం. ఈయన ఎంపికపై క్లబ్ అధ్యక్ష ప్రధాన, కార్యదర్శులు మందడి నర్సిరెడ్డి, బొమ్మపాల గిరిబాబు హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









