రజతంతో సరిపెట్టుకున్న తెలుగు తేజం
- August 27, 2017
గ్లాస్గో:ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో తెలుగుతేజం సింధు ఓటమి పాలైంది. ఎన్నో ఆశల మధ్య ఫైనల్లోకి అడుగుపెట్టిన సింధు ప్రత్యర్థి జపాన్ షట్లర్ ఒకుహర చేతిలో ఓటమి పాలై రజత పతకంతో సరిపెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఒకుహర విజేతగా నిలిచింది. తొలి గేమ్ను 19-21తో కోల్పోయిన సింధు.. రెండో గేమ్ను 22-20తో కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన మూడో గేమ్లో చివరికంటా పోరాడి 20-22తో ఓటమి పాలైంది.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







