రజతంతో సరిపెట్టుకున్న తెలుగు తేజం
- August 27, 2017
గ్లాస్గో:ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో తెలుగుతేజం సింధు ఓటమి పాలైంది. ఎన్నో ఆశల మధ్య ఫైనల్లోకి అడుగుపెట్టిన సింధు ప్రత్యర్థి జపాన్ షట్లర్ ఒకుహర చేతిలో ఓటమి పాలై రజత పతకంతో సరిపెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఒకుహర విజేతగా నిలిచింది. తొలి గేమ్ను 19-21తో కోల్పోయిన సింధు.. రెండో గేమ్ను 22-20తో కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన మూడో గేమ్లో చివరికంటా పోరాడి 20-22తో ఓటమి పాలైంది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









