రజతంతో సరిపెట్టుకున్న తెలుగు తేజం

- August 27, 2017 , by Maagulf
రజతంతో సరిపెట్టుకున్న తెలుగు తేజం

గ్లాస్గో:ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ షిప్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో తెలుగుతేజం సింధు ఓటమి పాలైంది. ఎన్నో ఆశల మధ్య ఫైనల్లోకి అడుగుపెట్టిన సింధు ప్రత్యర్థి జపాన్‌ షట్లర్‌ ఒకుహర చేతిలో ఓటమి పాలై రజత పతకంతో సరిపెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఒకుహర విజేతగా నిలిచింది. తొలి గేమ్‌ను 19-21తో కోల్పోయిన సింధు.. రెండో గేమ్‌ను 22-20తో కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన మూడో గేమ్‌లో చివరికంటా పోరాడి 20-22తో ఓటమి పాలైంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com