పెండింగ్‌ అబ్‌స్కాండింగ్‌ కేసులకు ప్రత్యేక కమిటీ

- August 29, 2017 , by Maagulf
పెండింగ్‌ అబ్‌స్కాండింగ్‌ కేసులకు ప్రత్యేక కమిటీ

పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మ్యాన్‌ పవర్‌, మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌తో కలిసి ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది. పెండింగ్‌ అబ్‌స్కాండింగ్‌ కేసుల పరిష్కారం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. 2016 జనవరి 4 తర్వాత నమోదైన కేసుల్ని పరిష్కరించి, ఆయా వలసదారుల్ని దేశం నుంచి పంపేయనున్నారు. ఓ అంచనా ప్రకారం 800,000 మంది వలసదారులకు ఈ నిర్ణయంతో సమస్యలు వచ్చిపడేలా ఉన్నాయి. వీరిలో వీసా ట్రేడ్‌ విక్టిమ్స్‌, వివిధ రకాలైన అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, దొంగతనం, ఫోర్జరీ, ప్రాస్టిట్యూషన్‌ వంటి నేరాలకు పాల్పడ్డవారు ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com