'దేవిశ్రీప్రసాద్' వస్తున్నాడు అక్టోబర్ లో
- August 29, 2017
మనోజ్ నందన్, భూపాల్, ధనరాజ్, పూజా రామచంద్రన్ లు కీలక పాత్ర పోషించిన చిత్రం దేవిశ్రీప్రసాద్. థ్రిలర్ ఎంటర్టైనర్గా డైరెక్టర్ శ్రీకిషోర్ తెరకెక్కించారు. డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రతీ సీన్ ఎంతో ఎంగేజింగ్గా, థ్రిలింగ్ గా తెరకెక్కించారు. సోషల్ మీడియాలో ఈ టీజర్ను టెన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఓ లొ బడ్జెట్ ఫిల్మ్ కు ఇంత ఆదరణ రావడం ఎంతో ఆనందంగా ఉందని చిత్ర యూనీట్ తెలిపారు. ఈ ఫిల్మ్ లో ధనరాజ్ కమెడి హైలెట్ అని తెలిపారు. మంచి మెసేజ్ ఓరియింటెషన్కు కాస్త ఎంటర్టైన్మెంట్ రూపొందిన ఈ ఫిల్మ్ అక్టోబర్లో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







