'దేవిశ్రీప్రసాద్' వస్తున్నాడు అక్టోబర్ లో
- August 29, 2017
మనోజ్ నందన్, భూపాల్, ధనరాజ్, పూజా రామచంద్రన్ లు కీలక పాత్ర పోషించిన చిత్రం దేవిశ్రీప్రసాద్. థ్రిలర్ ఎంటర్టైనర్గా డైరెక్టర్ శ్రీకిషోర్ తెరకెక్కించారు. డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రతీ సీన్ ఎంతో ఎంగేజింగ్గా, థ్రిలింగ్ గా తెరకెక్కించారు. సోషల్ మీడియాలో ఈ టీజర్ను టెన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఓ లొ బడ్జెట్ ఫిల్మ్ కు ఇంత ఆదరణ రావడం ఎంతో ఆనందంగా ఉందని చిత్ర యూనీట్ తెలిపారు. ఈ ఫిల్మ్ లో ధనరాజ్ కమెడి హైలెట్ అని తెలిపారు. మంచి మెసేజ్ ఓరియింటెషన్కు కాస్త ఎంటర్టైన్మెంట్ రూపొందిన ఈ ఫిల్మ్ అక్టోబర్లో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర
- బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామం: నూతన ప్రధానిగా ఆండీ బర్న్హామ్ బాధ్యతలు!
- సౌదీలో AI టూల్స్ కు నెటిజన్లు జై..CST సంచలన రిపోర్ట్..!!
- జోర్డాన్, ఖతార్ విదేశాంగ మంత్రులతో ఒమాన్ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- ఎలక్ట్రిక్ బస్సుల దిశగా బహ్రెయిన్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్..!!
- షార్జాలో అద్దెల తగ్గింపు.. ఒక నెల ఉచిత అద్దె ఆఫర్లు..!!
- కువైట్ లో విమానాలు రద్దుపై ఎయిర్ వేస్ క్లారిటీ..!!
- ఖతార్లో డ్రోన్లపై కొత్త చట్టం.. ఉల్లంఘనలకు 7 ఏళ్ల జైలుశిక్ష..!!
- భారత్ పార్లమెంట్ హౌస్లో యూఏఈ ఆర్థిక మంత్రి అబ్దుల్లా బిన్ తూక్ అల్ మార్రీకి ఘన స్వాగతం
- నూతన ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు







