సౌదీ ఎలక్ట్రిసిటీ కంపెనీ వార్నింగ్
- August 30, 2017
సౌదీ ఎలక్ట్రిసిటీ కంపెనీ (ఎస్ఇసి), నిబంధనలకు విరుద్ధంగా హై ఓల్టేజ్ ఎలక్ట్రానిక్ టవర్స్ మరియు ఎక్విప్మెంట్ ద్వారా జంతు వధ చేపడుతున్న అక్రమార్కులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. స్లాటర్హౌస్ ద్వారా మాత్రమే జంతువుల్ని వధించాలి తప్ప, అక్రమంగా ఎలక్ట్రిక్ టవర్స్ని వినియోగించరాదనీ, అలాంటివి తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని జారీ చేసిన హెచ్చరికల్లో ఎస్ఇసి పేర్కొంది. అలాగే ఎలక్ట్రిక్ టవర్స్ ద్వారా అక్రమ జంతు వధపై ఎవరైనా సమాచారం తమకు అందించవచ్చునని పేర్కొంది. హై ఓల్టేజ్ ఎలక్ట్రిక్ టవర్స్ వద్ద దుందుడుకు చర్యలు ప్రమాదకరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి వద్ద జంతువల్ని వధించాలనుకోరాదని ఎస్ఇసి స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









