జూనియర్ నటించిన 'జై లవకుశ' ఆడియో ఫంక్షన్ రద్దు
- August 30, 2017
దసరా సందర్భంగా వచ్చేనెల 21న రానుంది ఎన్టీఆర్ ఫిల్మ్ 'జై లవకుశ'. ఈ నేపథ్యంలో ఆడియో ఫంక్షన్ను 3న జరపాలని తొలుత మేకర్స్ భావించారు. ఇప్పుడు ఆ వేడుకను క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించింది ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్. ఓ వైపు గణేశ్ నిమజ్జనం కావడం, మరోవైపు భారీ వర్షాలుపడే అవకాశముందని వార్తల నేపథ్యంలో ఆడియో ఫంక్షన్ జరపరాదని డిసైడ్ అయ్యాడు నిర్మాత కల్యాణ్రామ్. అదే రోజున ఆడియో మార్కెట్లోకి నేరుగా రానుందని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఇక అభిమానుల కోసం 10న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీగా నిర్వహించి అదే రోజున ట్రైలర్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









