జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'జై లవకుశ' ఆడియో ఫంక్షన్ రద్దు
- August 31, 2017
దసరా సందర్భంగా వచ్చేనెల 21న రానుంది ఎన్టీఆర్ ఫిల్మ్ 'జై లవకుశ'. ఈ నేపథ్యంలో ఆడియో ఫంక్షన్ను 3న జరపాలని తొలుత మేకర్స్ భావించారు. ఇప్పుడు ఆ వేడుకను క్యాన్సిల్ చేసుకుంటున్నట్టు ప్రకటించింది ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్. ఓ వైపు గణేశ్ నిమజ్జనం కావడం, మరోవైపు భారీ వర్షాలుపడే అవకాశముందని వార్తల నేపథ్యంలో ఆడియో ఫంక్షన్ జరపరాదని డిసైడ్ అయ్యాడు నిర్మాత కల్యాణ్రామ్. అదే రోజున ఆడియో మార్కెట్లోకి నేరుగా రానుందని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ఇక అభిమానుల కోసం 10న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీగా నిర్వహించి అదే రోజున ట్రైలర్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







