రేపటి నుంచి బీజేపీ విమోచన యాత్ర
- August 31, 2017
తెలంగాణ విమోచన యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. వారం రోజుల పాటు ఈ యాత్ర అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తామన్నారు. విమోచనంపై నాటి ముఖ్యమంత్రిని ప్రశ్నించిన నేటి సీఎం కేసీఆర్, ఇప్పుడెందుకు తప్పించుకుంటున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నా.. ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







