రేపటి నుంచి బీజేపీ విమోచన యాత్ర
- August 31, 2017
తెలంగాణ విమోచన యాత్ర రేపటి నుంచి ప్రారంభం కానుంది. వారం రోజుల పాటు ఈ యాత్ర అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తామన్నారు. విమోచనంపై నాటి ముఖ్యమంత్రిని ప్రశ్నించిన నేటి సీఎం కేసీఆర్, ఇప్పుడెందుకు తప్పించుకుంటున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. కర్ణాటక, మహారాష్ట్ర అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నా.. ఇక్కడ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. విమోచన దినోత్సవం ఎందుకు జరపడం లేదో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









