వరదలో వచ్చిన నీటిలోని చేపలను వండుకొని తింటున్న టెక్సాస్ ప్రజలు
- September 01, 2017హరికేన్ హార్వే బీభత్సానికి అమెరికా అతలాకతులమైంది.. టెక్సాస్ రాష్ట్ర ప్రజలు వణికిపోతున్నారు. హరికేన్ హార్వే ప్రభావంతో టెక్సాస్లోని అనేక ప్రాంతాలతు సముద్రాలను తలపిస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 38కి చేరగా.. 35 వేల మంది ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ప్రకృతి వైపరీత్యంగా హరికేన్ హార్వే మిగిలిపోయింది. ఈ పెనుతుపాను బీభత్సానికి లక్ష కోట్లకుపైగా నష్టం వాటిల్లింది. కాగా తినడానికి తిండి లేని టెక్సాస్ జనం ఇంట్లోనే చేపలను పట్టుకొని తింటున్నారు.. ఆ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్నది.. కాగా ప్రవాస భారతీయులు, డాక్టర్లు.. వరద బాధితులకు తిండి, వైద్య సహాయాన్ని అందిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక