భారతీయ ఉద్యోగార్థులకు గల్ఫ్లో యూఏఈనే టాప్ డెస్టినేషన్
- September 02, 2017
ఉద్యోగం లేదా వర్క్ నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళుతోన్న భారతీయుల్లో ఎక్కువమందికి యూఏఈ గ్రేట్ డెస్టినేషన్గా కన్పిస్తోంది. 2017కి సంబంధించి తొలి ఆరు నెలల డేటాని విశ్లేషిస్తే, ఎక్కువ ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్లు యూఏఈ వైపే ఉన్నాయి. యూఏఈ వాటా ఈ లిస్ట్లో 40.6 శాతంగా ఉంది. 74,778 మంది భారతీయులు యూఏఈ ఇమ్మిగ్రేషన్ పొందారు. సౌదీ అరేబియాకి కేవలం 18 శాతం మంది మాత్రమే మొగ్గు చూపారు. ఒమన్ మూడో స్థానంలో నిలిచింది 16.5 శాతంతో. బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినవారి సంఖ్య అత్యధికంగా ఉంది. గల్ఫ్లో ఎక్కువమంది వాటా కలిగిన కేరళ టాప్ స్లాట్ యూఏఈకి సంబంధించి పొందలేకపోయింది. కేరళ నుంచి క్రమక్రమంగా విత్డ్రా కనిపిస్తుండగా, ఆ స్థానాన్ని యూపీ, బీహార్ భర్తీ చేస్తున్నాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







