స్టోనింగ్ రిట్యుల్: కట్టుదిట్టమైన భద్రత
- September 02, 2017
మినా: సైతాన్ అనే రాయిని కొట్టేందుకు రాళ్ళను వినియోగించే ప్రక్రియలో భాగంగా గతంలో చోటు చేసుకున్న తొక్కిసలాటను దృష్టిలోపెట్టుకుని ఈసారి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జమారాత్ బ్రిడ్జ్ వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది. 2016లో ఇక్కడే పెను తొక్కిసలాట చోటుచేసుకుంది. 2,300 మంది ప్రాణాలు కోల్పోయారు. హజ్ చరిత్రలోనే ఇది అతి పెద్ద దుర్ఘటన. ఈ నేపథ్యంలోనే 100,000 మంది భద్రతా సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేశారు. యాత్రీకులెవరికీ ఇబ్బందులు తలెత్తకుండా, తొక్కిసలాటకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో యాత్రీకులు ఒకేసారి గుమికూడటం, అదే సమయంలో రాళ్ళను సైతాన్ వైపు విసరడం ఈ క్రమంలో గలాటా చోటు చేసుకునే అవకాశం ఉన్నందున పూర్తిస్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







