నేడు జరగనున్న అగ్రి లీడర్షిప్ అవార్డు ప్రదానం
- September 04, 2017
ముఖ్యమంత్రి కేసీఆర్కు భారత వ్యవసాయ, ఆహార మండలి(ఐసీఎఫ్ ఏ) ప్రకటించిన అగ్రి లీడర్షిప్ అవార్డును రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్వీకరించనున్నారు. ఢిల్లీలోని తాజ్ ప్యాల్సలో మంగళవారం ఈ అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేసిన కృషిని గుర్తిస్తూ ఐసీఎఫ్ ఏ అగ్రీ లీడర్షిప్ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అల్ జజర్లోని దుకాణాలను తనిఖీ చేసిన సీపీఏ అధికారులు..!!
- సహాయం కోరిన 15 నిమిషాలకే..తలుపుతట్టిన అధృష్టం..!!
- భారతీయులను పరామర్శించిన భారత రాయబారి..!!
- 40 ఏళ్ల గణంకాలు.. సౌదీ వ్యాప్తంగా జూన్ లో హీట్ వేవ్స్ తప్పవా?
- ఖతార్ HIMYAN కార్డుతో.. ఇకపై బహ్రెయిన్లో పేమెంట్స్..!!
- పునరాలోచన చేయండి..షురా కౌన్సిల్ కు ప్రభుత్వం విజ్ఞప్తి..!!
- అమీర్పేట్ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం..
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!









