డెన్మార్క్లో తెలంగాణ జాగృతి
- September 04, 2017
డెన్మార్క్లో తెలంగాణ జాగృతి శాఖను సోమవారం ఏర్పాటు చేశారు. డెన్మార్క్ రాజధాని కొపెన్ హాగెన్లో జాగృతి ఆవిర్భావ సమావేశాన్ని తెలంగాణ జాగృతి యూరోప్ అధ్యక్షుడు సంపత్ ధనంనేని ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత టెలిఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
తెలంగాణ కోసం పనిచేసే వారందరినీ కలుపుకొని జాగృతి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. డెన్మార్క్లోని తెలంగాణ వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. నూతన సభ్యులకు ఈ సందర్భంగా ఆమె శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- అమీర్పేట్ షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం..
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









