తెలుగు దర్శకునికి కీలక పదవి
- September 04, 2017
ఆస్కార్ అవార్డుల 50 ఏళ్ల చరిత్రలో ఫారిన్ కేటగిరి విభాగంలో సినిమా ఎంపిక కోసం ఏర్పాటైన ఇండియా జ్యూరీ అధ్యక్షుడిగా తెలుగువారికి తొలిసారిగా స్థానం దక్కింది. సీనియర్ దర్శక నిర్మాత సీవీ రెడ్డి ఆ ఈ జ్యూరీకి అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఆయన చిత్రాలు నిర్మించిన ఆయన 2012లో ఇదే జ్యూరీలో సభ్యుడిగా పనిచేశారు.
రాష్ట్ర, జాతీయ స్థాయి చలనచిత్ర అవార్డుల కమిటీల్లో పలు కీలక పదవులను నిర్వహించారు. ఆయనకు ఈ పదవికి ఎంపిక కావడంపై తెలుగు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీవీ రెడ్డి అధ్యక్షతన ఫారిన్ ఫిలిం కేటగిరిలో ఆస్కార్ అవార్డు కోసం సినిమాను ఎంపిక చేసేందుకు జ్యూరి సభ్యులు సిద్ధమవుతున్నారు. ఈనెల 16 నుంచి హైదరాబాద్లో సినిమాల స్క్రీనింగ్ మొదలు కానుంది. భారతీయ భాషాల సినిమాల నుంచి వచ్చిన ఎంట్రీలో ఒక సినిమాను ఆస్కార్ కు పంపేందుకు ఎంపిక చేస్తారు.
తాజా వార్తలు
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఖతార్ ఎమిర్, అమెరికా అధ్యక్షుడి ఫోన్ సంభాషణ
- బహ్రెయిన్ లో మరో భారీ టెర్రర్ నెట్వర్క్ క్రాక్ డౌన్..!!
- స్వదేశానికి వస్తూ అనంతలోకాలకు..పార్థివ దేహం ఇండియాకు తరలించే ప్రయత్నం..!!
- షార్జాలో భారతీయ వ్యక్తి దారుణ హత్య..సోషల్ మీడియా వివాదమే కారణమా?
- ఇండియా, జిబూటీలతో జెడ్డా లింకింగ్..అందుబాటులోకి కొత్త సర్వీస్..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. Dh20 మిలియన్స్ గెలుచుకున్న భారతీయ ప్రవాసి..!!
- ఖతార్ లో గోడివా చాక్లెట్ బార్ రీకాల్..!!
- బహ్రెయిన్, కువైట్లపై దాడులపై స్పందించిన ఒమన్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ









