'అర్జున్ రెడ్డి' ని ఇంకాస్త పొడిగిస్తున్నారట
- September 05, 2017
యూత్ లో పిచ్చ క్రేజీని రెచ్చగొట్టిన అర్జున్ రెడ్డి మూవీకి మారో ప్లస్ పాయింట్ రాబోతోందని టాక్.. ఈ మూవీకి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుండడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ..మరో 40 నిముషాల సన్నివేశాలను జోడించాలని అనుకుంటున్నట్టు హీరో విజయ్ దేవరకొండ తెలిపాడు.
ఇప్పటికే ఈ చిత్రం నిడివి 3 గంటలుండగా, మరి కాస్త పొడిగిస్తే ఎలా ఉంటుందని సందీప్ భావిస్తున్నట్టు ఈ హీరో చెప్పాడు. అటు-ఈ సినిమా తమిళ హక్కులను ధనుష్ దక్కించు కున్నాడని టాక్ వినిపిస్తుండగా.అదే సమయంలో...దీన్ని హిందీలో రీ-మేక్ చేసి,, విజయ్ రోల్ లో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటిస్తాడని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..









