'అర్జున్ రెడ్డి' ని ఇంకాస్త పొడిగిస్తున్నారట
- September 05, 2017
యూత్ లో పిచ్చ క్రేజీని రెచ్చగొట్టిన అర్జున్ రెడ్డి మూవీకి మారో ప్లస్ పాయింట్ రాబోతోందని టాక్.. ఈ మూవీకి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుండడంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ..మరో 40 నిముషాల సన్నివేశాలను జోడించాలని అనుకుంటున్నట్టు హీరో విజయ్ దేవరకొండ తెలిపాడు.
ఇప్పటికే ఈ చిత్రం నిడివి 3 గంటలుండగా, మరి కాస్త పొడిగిస్తే ఎలా ఉంటుందని సందీప్ భావిస్తున్నట్టు ఈ హీరో చెప్పాడు. అటు-ఈ సినిమా తమిళ హక్కులను ధనుష్ దక్కించు కున్నాడని టాక్ వినిపిస్తుండగా.అదే సమయంలో...దీన్ని హిందీలో రీ-మేక్ చేసి,, విజయ్ రోల్ లో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటిస్తాడని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







