'సావిత్రి' లో షాలిని
- September 09, 2017
అలనాటి నటి సావిత్రి జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సావిత్రి'. ఈ చిత్రంలో సమంత, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దీనిలో 'అర్జున్ రెడ్డి' చిత్ర కథానాయిక షాలిని పాండే ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.
దర్శకుడు నాగ్ అశ్విన్కు 'అర్జున్ రెడ్డి'లో షాలిని నటన నచ్చి 'సావిత్రి'లో అవకాశం ఇచ్చారట. ఇక జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్, ఆలూరి చక్రపాణి పాత్రలో ప్రకాశ్రాజ్ నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో తెరకెక్కిస్తున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. 2018లో 'సావిత్రి'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









