తన తెలుగు ప్రావీణ్యాన్ని సాన పెడుతున్న భామ
- September 10, 2017
'అ..ఆ' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మళయాళీ బ్యూటీ అనుపమ పరమేశ్వన్ ఫస్ట్ మూవీలోనే తన రోల్కి తనే డబ్బింగ్ చెప్పుకుంది. తరువాత 'ప్రేమమ్', 'శతమానం భవతి'లాంటి హిట్ మూవీలు చేసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం రామ్తో 'ఉన్నది ఒకటే జిందగీ' మూవీ చేస్తోంది. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కూడా అనుపమ డబ్బింగ్ చెప్పనుందట. అందుకోసం తెలుగు మరింత పర్ఫెక్ట్గా నేర్చుకుంటోందట.
ముఖ్యంగా డిక్షన్ మీద ఫోకస్ పెట్టిందట. షూట్ గ్యాప్లో తెలుగులో పర్ఫెక్షన్ కోసం చాలా కష్టపడుతోందని సమాచారం. సమంత, రకుల్ ప్రీత్, కాజల్ లాంటి హీరోయిన్లు ఎన్ని తెలుగు సినిమాలు చేసినా.. ఇంకా డబ్బింగ్ కోసం అరువు గొంతుల మీద ఆధారపడుతోంటే, అనుపమ మాత్రం మిస్ పర్ఫెక్ట్లా తెలుగు పూర్తిగా నేర్చుకోవడానికి డబ్బింగ్ చెబుతుండడం ఆమె కెరీర్కి ప్లస్ అవుతుందనేది యూనిట్ మాట.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







