ఖతారీ ఎన్వాయ్ని కలిసిన ఇరానియన్ ఫారిన్ మినిస్టర్
- September 13, 2017
ఇరానియన్ ఫారిన్ మినిస్టర్ డాక్టర్ మొహమ్మద్ జావెద్ జైఫ్, ఖతార్ అంబాసిడర్ టు ఇరాన్ అలి బిన్ హమాద్ అల్ సుల్తానీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాల మెరుగుకు సంబంధించి పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. పరస్పర సహకారంతో ఇరుదేశాలూ అభివృద్ధి పథంలో ముందడుగు వేయాలని ఇరు పక్షాలూ ఆకాంక్షించడం జరిగింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







