ఉత్తర ప్రదేశ్ యుమునా నదిలో పడవ బోల్తా.. 15 మంది దుర్మరణం
- September 13, 2017
ఉత్తర ప్రదేశ్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. యమునా నదిలో పడవ బోల్తా పడి 15 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొందరు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో పడవలో 60 మంది ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







