ఉత్తర ప్రదేశ్‌ యుమునా నదిలో పడవ బోల్తా.. 15 మంది దుర్మరణం

- September 13, 2017 , by Maagulf
ఉత్తర ప్రదేశ్‌ యుమునా నదిలో పడవ బోల్తా.. 15 మంది దుర్మరణం

ఉత్తర ప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. యమునా నదిలో పడవ బోల్తా పడి 15 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొందరు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో పడవలో 60 మంది ఉన్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com