ఇకపై జాతీయ పింఛను పధకంలో ప్రవాస భారతీయుల భాగస్వామ్యం
- October 30, 2015
జాతీయ పింఛను పధకం (NPS) యొక్క విస్తృతిని పెంచేందుకు, ఇంకా ప్రవాస భారతీయులకు వృద్ధాప్యoలో
సామాజిక, ఆర్ధిక భద్రతను పెంపొందించేందుకు రిజర్వ్ బాంక్ ఆఫ్ ఇండియా వారు ప్రవాస భారతీయులు కూడా ఈ
పధకంలో చందాదారులయేందుకు అనుమతించారు. ఈ పధకం కింద సంవత్సర కనీస చందా 6,000 రూపాయలు.
దీని చందా మొత్తాలను ప్రవాస భారతీయులు సాధారణ బాంకింగ్ పద్ధతుల ద్వారా లేదా NRE/ FCNR/NRO
ఖాతాల ద్వారా నైనా చెల్లించవచ్చు అని వారు తెలియజేశారు. ముఖ్యంగా గల్ఫ్ లోని ప్రవాస భారతీయులకు ఈ
పధకం మేలు కలిగిస్తుందని నిపుణుల అభిప్రాయం. యూ. ఏ. ఈ. పెట్టుబడులలో డిపాజిట్లపై వడ్డీ రేట్లు అతి
తక్కువైనందున ప్రవాస భారతీయుల భాగం బహు స్వల్పమని, అందువల్ల వారికి ఈ పధకం మంచి అవకాశమని
దుబాయిలో ఆర్ధిక మరియు సంపదల పోర్టల్ మానేజింగ్ డైరక్టర్ ప్రీతి భాంబ్రి తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







