చెన్నై వన్డేలో భారత్ విజయభేరి

- September 17, 2017 , by Maagulf
చెన్నై వన్డేలో భారత్ విజయభేరి

చెన్నై:వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 26 పరుగులతో టీమిండియా గెలిచింది. ఈ సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 281/7 చేసింది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌ను 21 ఓవర్లకు ఆసీస్ విజయ లక్ష్యాన్ని 164 పరుగులకు కుదించారు. 164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 21 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com