వ్యభిచారం: ఐదుగురిపై ఆరోపణలు
- September 18, 2017
మనామా: మహిళా డొమెస్టిక్ వర్కర్స్ని చీటింగ్ చేసి, వారితో వ్యభిచారం చేయిస్తున్నారన్న ఆరోపణల మేరకు ఐదుగురు వ్యక్తులపై హ్యూమన్ ట్రాఫికింగ్, రేప్, కిడ్నాప్ నేరాలకు సంబంధించిన కేసుల్ని నమోదు చేశారు. డిప్యూటీ జనరల్ అటార్నీ - పబ్లిక్ రపాసిక్యూషన్ అబ్దుల్లా అల్ తవాది ఈ వివరాల్ని వెల్లడించారు. హై క్రిమినల్ కోర్టుకి ఐదుగురు నిందితుల్ని రిఫర్ చేసినట్లు తెలిపారాయన. హౌస్మెయిడ్స్గా పనిచేసేందుకు బహ్రెయిన్కి వచ్చామని బాధిత మహిళలు పోలీసుల విచారణలో వెల్లడించారు. నిందితులు తమను చీటింగ్ చేసి, దేశంలోని పలు అపార్ట్మెంట్లకు బలవంతంగా తరలించారనీ, అక్కడ తమపై అఘాయిత్యాలు జరిగాయని వాపోయారు. ఓ బాధిత మహిళ, ఓ అపార్ట్మెంట్ విండో నుంచి బయటకు దూకి తప్పించుకోవడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగు చూసింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









