వ్యభిచారం: ఐదుగురిపై ఆరోపణలు
- September 18, 2017
మనామా: మహిళా డొమెస్టిక్ వర్కర్స్ని చీటింగ్ చేసి, వారితో వ్యభిచారం చేయిస్తున్నారన్న ఆరోపణల మేరకు ఐదుగురు వ్యక్తులపై హ్యూమన్ ట్రాఫికింగ్, రేప్, కిడ్నాప్ నేరాలకు సంబంధించిన కేసుల్ని నమోదు చేశారు. డిప్యూటీ జనరల్ అటార్నీ - పబ్లిక్ రపాసిక్యూషన్ అబ్దుల్లా అల్ తవాది ఈ వివరాల్ని వెల్లడించారు. హై క్రిమినల్ కోర్టుకి ఐదుగురు నిందితుల్ని రిఫర్ చేసినట్లు తెలిపారాయన. హౌస్మెయిడ్స్గా పనిచేసేందుకు బహ్రెయిన్కి వచ్చామని బాధిత మహిళలు పోలీసుల విచారణలో వెల్లడించారు. నిందితులు తమను చీటింగ్ చేసి, దేశంలోని పలు అపార్ట్మెంట్లకు బలవంతంగా తరలించారనీ, అక్కడ తమపై అఘాయిత్యాలు జరిగాయని వాపోయారు. ఓ బాధిత మహిళ, ఓ అపార్ట్మెంట్ విండో నుంచి బయటకు దూకి తప్పించుకోవడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగు చూసింది.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









