బహ్రెయిన్ - ఇండియా సంబంధాలు మరింత బలోపేతం
- September 19, 2017న్యూయార్క్: బహ్రెయిన్ ఫారిన్ ఎఫైర్స్ మినిస్టర్ షేక్ ఖాలిద్ బిన్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీపా భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్తో యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ - న్యూయార్క్లో సమావేశమయ్యారు. 72వ సెషన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేవాల సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో, బహ్రెయిన్ - భారత దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయనీ, ఇరు దేశాల మధ్యా సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని ఇరు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు అభిప్రాయపడ్డారు. పరస్పర సహకారంతో ఇరు దేశాలు అభివృద్థి పథంలో ముందుకు వెళ్ళాలని వారు ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం