'ఉరీ' ఉగ్ర దాడులు ఆధారంగా బాలీవుడ్ లో సినిమా
- September 20, 2017
భారత్ను లక్ష్యంగా చేసుకుని ఏడాది క్రితం మన దేశ అధీన రేఖకు ఆవలి వైపున పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై పాకిస్తాన్ దాడులు జరిపింది. ఇప్పుడు ఇదే అంశాన్ని నేపథ్యంగా తీసుకుని బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధార్ 'ఉరి' ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ నిర్మాత రొన్నే స్క్రేవాలా నిర్మించే ఈ సినిమాలో విక్కీ కుశాల్ ప్రధాన పాత్ర పోషించనున్నారు. లక్షిత దాడుల ద్వారా ప్రపంచంలో భారత్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని రొన్నే స్క్రేవాలా అన్నారు. ఈ సినిమాలో సైన్యానికి కమాండర్గా కనిపించనున్న విక్కీ తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా సైన్యం చేసిన ఈ దాడుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!







