బహరేన్ లో లాండ్రీ పనిచేసే ప్రవాసీయ భారతీయ కార్మికుని మృతి
- September 20, 2017
ఒక ఆసియా కార్మికుడు శల్మనియా మెడికల్ కాంప్లెక్స్ వద్ద బుధవారం ఉదయం మరణించాడు. మరణించిన వ్యక్తి లాండ్రీ పనిచేసే వృత్తిలో ఉన్న రాజన్ గా గుర్తించబడ్డాడు. " తాను ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నట్లు రాజన్ పేర్కోవడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ప్రాణాలు కోల్పోయారు. అసలు మరణానికి వాస్తవ కారణం ఇంకా తెలియదు. అధికారులు తగిన చర్య తీసుకోవడం మరియు చట్టబద్ధమైన లాంఛనప్రాయాలను పూర్తి చేసిన తర్వాత రాజన్ భౌతికకాయాన్ని స్వదేశానికి పంపబడుతుంది.
తాజా వార్తలు
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!







