బహరేన్ లో లాండ్రీ పనిచేసే ప్రవాసీయ భారతీయ కార్మికుని మృతి
- September 20, 2017
ఒక ఆసియా కార్మికుడు శల్మనియా మెడికల్ కాంప్లెక్స్ వద్ద బుధవారం ఉదయం మరణించాడు. మరణించిన వ్యక్తి లాండ్రీ పనిచేసే వృత్తిలో ఉన్న రాజన్ గా గుర్తించబడ్డాడు. " తాను ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నట్లు రాజన్ పేర్కోవడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ప్రాణాలు కోల్పోయారు. అసలు మరణానికి వాస్తవ కారణం ఇంకా తెలియదు. అధికారులు తగిన చర్య తీసుకోవడం మరియు చట్టబద్ధమైన లాంఛనప్రాయాలను పూర్తి చేసిన తర్వాత రాజన్ భౌతికకాయాన్ని స్వదేశానికి పంపబడుతుంది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







