బహరేన్ లో లాండ్రీ పనిచేసే ప్రవాసీయ భారతీయ కార్మికుని మృతి

- September 20, 2017 , by Maagulf
బహరేన్ లో  లాండ్రీ పనిచేసే  ప్రవాసీయ భారతీయ కార్మికుని మృతి

ఒక ఆసియా కార్మికుడు శల్మనియా మెడికల్ కాంప్లెక్స్ వద్ద బుధవారం ఉదయం మరణించాడు. మరణించిన వ్యక్తి లాండ్రీ పనిచేసే వృత్తిలో ఉన్న రాజన్ గా  గుర్తించబడ్డాడు. " తాను ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నట్లు  రాజన్ పేర్కోవడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ప్రాణాలు కోల్పోయారు. అసలు మరణానికి వాస్తవ కారణం ఇంకా తెలియదు. అధికారులు తగిన  చర్య తీసుకోవడం మరియు చట్టబద్ధమైన లాంఛనప్రాయాలను పూర్తి చేసిన తర్వాత రాజన్ భౌతికకాయాన్ని స్వదేశానికి పంపబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com