బహరేన్ లో లాండ్రీ పనిచేసే ప్రవాసీయ భారతీయ కార్మికుని మృతి
- September 20, 2017
ఒక ఆసియా కార్మికుడు శల్మనియా మెడికల్ కాంప్లెక్స్ వద్ద బుధవారం ఉదయం మరణించాడు. మరణించిన వ్యక్తి లాండ్రీ పనిచేసే వృత్తిలో ఉన్న రాజన్ గా గుర్తించబడ్డాడు. " తాను ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నట్లు రాజన్ పేర్కోవడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన ప్రాణాలు కోల్పోయారు. అసలు మరణానికి వాస్తవ కారణం ఇంకా తెలియదు. అధికారులు తగిన చర్య తీసుకోవడం మరియు చట్టబద్ధమైన లాంఛనప్రాయాలను పూర్తి చేసిన తర్వాత రాజన్ భౌతికకాయాన్ని స్వదేశానికి పంపబడుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







