ఫుట్ బాల్ క్రీడాకారులను అధికారులను ఆహ్వానించిన కింగ్ సల్మాన్
- September 21, 2017
రెండు పవిత్ర మసీదులు సంరక్షకుడు కింగ్ సల్మాన్ బుధవారం జెడ్డాలో ఉన్న అల్ సలాం ప్యాలెస్ వద్ద స్పోర్ట్స్ జనరల్ అథారిటీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ టర్కిష్ అల్-అషేక్, అధ్యక్షుడు మరియు సౌదీ ఫుట్బాల్ ఫెడరేషన్ సభ్యులు మరియు సౌదీ జాతీయ ఫుట్బాల్ జట్టు ఆటగాళ్ళను కింగ్ సల్మాన్ ఆహ్వానించారు. ఇటీవల సౌదీ జాతీయ ఫుట్బాల్ జట్టు రష్యాలో జరిగే ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ పోటీలకు అర్హత సాధించారు. వచ్చే వేసవికాలంలో జరిగే 2018 ఫిఫా వరల్డ్ కప్ అర్హత సాధించే పోటీలో సౌత్ అరేబియా జపాన్ పై 1-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







