గృహ హింస బాధితురాల్ని పరామర్శించిన హెల్త్ మినిస్టర్
- September 23, 2017
మనామా: హెల్త్ మినిస్టర్ ఫయీకా అల్ సలె, గృహ హింస బాధితురాల్ని సలమానియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్ఎంసి)లో పరామర్శించారు. సిరియా జాతీయురాలైన 35 ఏళ్ళ జహ్రా సుభి, గృహ హింస కారణంగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోగా, ఆమెను ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో బాధితురాలి గురించి తెలుసుకున్న హెల్త్ మినిస్టర్ ఆమెను పరామర్శించి, ఆసుపత్రి వర్గాల్ని ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్ఎంసి ఆసుపత్రిలో పలు వార్డుల్లో హెల్త్ మినిస్టర్ సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







