గృహ హింస బాధితురాల్ని పరామర్శించిన హెల్త్ మినిస్టర్
- September 23, 2017
మనామా: హెల్త్ మినిస్టర్ ఫయీకా అల్ సలె, గృహ హింస బాధితురాల్ని సలమానియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్ఎంసి)లో పరామర్శించారు. సిరియా జాతీయురాలైన 35 ఏళ్ళ జహ్రా సుభి, గృహ హింస కారణంగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోగా, ఆమెను ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో బాధితురాలి గురించి తెలుసుకున్న హెల్త్ మినిస్టర్ ఆమెను పరామర్శించి, ఆసుపత్రి వర్గాల్ని ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్ఎంసి ఆసుపత్రిలో పలు వార్డుల్లో హెల్త్ మినిస్టర్ సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









