సీఎం చంద్రబాబును ఆహ్వానించిన కువైట్ 'APNRT' టీం
- September 23, 2017
అమరావతి: ప్రవాసాంధ్రులను చైతన్యం చేసేందుకు కువైట్లో పర్యటించాలని ఏపీఎన్నార్టీ కౌన్సిల్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆహ్వానించింది. ఏపీఎన్ఆర్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు వేమూరి రవి ఆధ్వర్యంలో గల్భ్ విభాగం సభ్యులు మహ్మద్ బోరా, మలకల సుబ్బారాయుడు శుక్రవారం ముఖ్యమంత్రిని కలిశారు. కువైట్లో సీఎం పర్యటించి, ఏపీలో పెట్టుబడికి ఉన్న అవకాశాలను వివరిస్తే పలువురు ముందుకొస్తారని వారు చెప్పారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









