సీఎం చంద్రబాబును ఆహ్వానించిన కువైట్ 'APNRT' టీం
- September 23, 2017
అమరావతి: ప్రవాసాంధ్రులను చైతన్యం చేసేందుకు కువైట్లో పర్యటించాలని ఏపీఎన్నార్టీ కౌన్సిల్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆహ్వానించింది. ఏపీఎన్ఆర్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు వేమూరి రవి ఆధ్వర్యంలో గల్భ్ విభాగం సభ్యులు మహ్మద్ బోరా, మలకల సుబ్బారాయుడు శుక్రవారం ముఖ్యమంత్రిని కలిశారు. కువైట్లో సీఎం పర్యటించి, ఏపీలో పెట్టుబడికి ఉన్న అవకాశాలను వివరిస్తే పలువురు ముందుకొస్తారని వారు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







