గృహ హింస బాధితురాల్ని పరామర్శించిన హెల్త్ మినిస్టర్
- September 23, 2017
మనామా: హెల్త్ మినిస్టర్ ఫయీకా అల్ సలె, గృహ హింస బాధితురాల్ని సలమానియా మెడికల్ కాంప్లెక్స్ (ఎస్ఎంసి)లో పరామర్శించారు. సిరియా జాతీయురాలైన 35 ఏళ్ళ జహ్రా సుభి, గృహ హింస కారణంగా ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోగా, ఆమెను ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్న సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో బాధితురాలి గురించి తెలుసుకున్న హెల్త్ మినిస్టర్ ఆమెను పరామర్శించి, ఆసుపత్రి వర్గాల్ని ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎస్ఎంసి ఆసుపత్రిలో పలు వార్డుల్లో హెల్త్ మినిస్టర్ సందర్శించి, రోగులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి తెలుసుకున్నారు.
తాజా వార్తలు
- ఖతార్లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు







