అక్కడ బురఖా వేసుకుంటే పెనాల్టీ చెల్లించాలి
- September 24, 2017
జర్మనీ లోని ముస్లిమ్స్ కు అక్కడి చట్టం పలు కష్టాలు తెచ్చి పెడుతోంది. ఒకప్పుడు ఆడవాళ్ళు సివిల్ సర్వీస్ లో, న్యాయస్థానం లో మరియు సైన్యం లో పనిచేయకూడదు అని ఆక్షలు విధించి తిరిగి ఆ ఆంక్షలు ఎత్తివేయడంతో ఊపిరి పీల్చుకున్నారు అక్కడి స్త్రీలు. కానీ ఈసారి నేరుగా మతం కట్టుబాట్లపై కొరడా విసిరారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు స్త్రీలు బురఖా వేసుకుంటే ఏకంగా 260 దిర్హామ్స్ పెనాల్టీ చెల్లించాలి. ఇందుకు ప్రధాన కారణం డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఐడెంటిటీ మిస్ అవ్వకుండా ఉండటమే అని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. మరి ఈ నిబంధన ని మునుపటి చట్ట సవరణకు మల్లె సడలిస్తారా లేక కొనసాగిస్తారా అనేది వేచి చూడాలసిందే. ఏమైతేనేం ముస్లిం సోదరీమణులకు కొద్దిగా ఇబ్బంది కలిగించే అంశమే!
తాజా వార్తలు
- నావికా దళ నిషేధం ఎత్తివేసిన తర్వాతే చర్చలు: ఇరాన్
- విజయవాడ ‘వివేకానంద’లో సమ్మర్ క్యాంప్!
- కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం
- టాలీవుడ్లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత
- వైభవంగా కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం..
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!









