మన్ కీ బాత్ కి మూడేళ్లు నిండాయి
- September 24, 2017
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మక మన్ కీ బాత్ కార్యక్రమానికి మూడేళ్లు నిండాయి. మోడీ ప్రధాని అయినప్పటి నుంచీ ఆలిండియా రేడియోలో వచ్చే మన్ కీ బాత్ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను పంచుకుంటున్నారు. రాజకీయాలకు అతీతంగా తను చేపట్ట బోయే పథకాల గురించి ప్రజలకు చెప్పి వారి సలహాలూ, సూచనలు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ 36వ సారి ప్రధాని తన మన్ కీ బాత్ చెప్పారు. ఈసారీ తన స్పీచ్లో సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ గురించి, బుల్లెట్ ట్రైన్ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడారు. ఆర్మీలోకి వచ్చిన ఇద్దరు అమర జవాన్ల భార్యలను అభినందించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో తల్లి ప్రాణాలను కాపాడిన 6 ఏళ్ల చిన్నారి..!!
- రూమర్స్ కు దూరంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- వాట్సాప్ ఉపయోగించకుండా బ్యాంకులపై యూఏఈ నిషేధం..!!
- సినావ్లో అగ్నిప్రమాదంలో ఇద్దరికి గాయాలు..!!
- 2026–2027కు స్కాలర్షిప్ పథకాన్ని ప్రారంభించిన ఖతార్..!!
- యాత్రికులకు అత్యున్నత నాణ్యత గల సేవలు..!!
- సీఎం చంద్రబాబు విజన్ ను విశ్వవ్యాప్తం చేయవలసిన బాద్యత రచయుతలదే: మంత్రి పార్థసారధి
- నావికా దళ నిషేధం ఎత్తివేసిన తర్వాతే చర్చలు: ఇరాన్
- విజయవాడ ‘వివేకానంద’లో సమ్మర్ క్యాంప్!
- కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం









