మన్ కీ బాత్ కి మూడేళ్లు నిండాయి
- September 24, 2017
ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మక మన్ కీ బాత్ కార్యక్రమానికి మూడేళ్లు నిండాయి. మోడీ ప్రధాని అయినప్పటి నుంచీ ఆలిండియా రేడియోలో వచ్చే మన్ కీ బాత్ ప్రత్యేక కార్యక్రమం ద్వారా తన మనసులోని భావాలను పంచుకుంటున్నారు. రాజకీయాలకు అతీతంగా తను చేపట్ట బోయే పథకాల గురించి ప్రజలకు చెప్పి వారి సలహాలూ, సూచనలు ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ 36వ సారి ప్రధాని తన మన్ కీ బాత్ చెప్పారు. ఈసారీ తన స్పీచ్లో సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ గురించి, బుల్లెట్ ట్రైన్ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్ గురించి మాట్లాడారు. ఆర్మీలోకి వచ్చిన ఇద్దరు అమర జవాన్ల భార్యలను అభినందించారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







