కతార్లో ట్రాఫిక్ నియమాలను మరింత కచ్చితంగా అమలుచేయాలి : నిపుణులు
- November 01, 2015
కతార్లో ట్రాఫిక్ నియమాలను మరింత కచ్చితంగా అమలుచేయాలి : నిపుణులు దేశంలో ట్రాఫిక్ నియమాలను మరింత కచ్చితంగా అమలు చేయడం ద్వారా రానున్న కాలంలో రోడ్డు ప్రమాద సంఘటనలను క్రమేణా తగ్గించవచ్చని 'కతార్ చైన్ రియాక్షన్' వ్యవస్థాపక అధ్యక్షులు సభ్యులు - బెన్ కీన్ చెప్పారు. ఇటీవల ఆంతరంగిక మంత్రిత్వ శాఖ వారు ఏర్పాటుచేసిన 'నేషనల్ వర్క్ షాప్ ఆన్ అఫె క్టివ్ అక్షన్స్ఆ ఆన్ ఆక్సిడెంట్ ప్రివెన్షన్ టు మైగ్రేట్ నంబర్ ఆఫ్ కతార్ రోడ్ ఆక్సిడెంట్స్' లో ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధాని మరియు ఆంతరంగిక శాఖా మంత్రి హిజ్ హైనెస్ షేక్ అబ్దుల్లా బిన్ నస్సెర్ బిన్ ఖలీఫా బిన్ థాని వారి పోషకత్వంతో, నవంబర్ 16 నుండి 18 వరకు జరగనున్న24 వ ప్రపంచ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ మెడిసిన్ అసోసియేషన్ కాంగ్రెస్ కు కూడా కతార్ ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ కార్యక్రమంలో స్వీడన్ నుండి పరిశోధకుల ప్రతినిధి బృందం, ప్రభుత్వ ప్రతినిధులు మరియు సంబంధిత రంగాల నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









