రాబోయే రోజులలో ఏపీకే సైబర్ దాడుల ప్రమాదం ఎక్కువ : మంత్రి లోకేశ్
- September 29, 2017
ఐటీ వాడకంలో ఆంధ్రప్రదేశ్ అందరికంటే ముందుందని, అలాగే సైబర్ దాడులు జరిగే ప్రమాదం కూడా ఏపీకే ఎక్కువగా ఉందని ఐటీశాఖ మంత్రి లోకేశ్ అన్నారు. కాగా ఈ రోజు ఆయన ఐటీశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటుపై చర్చించారు.
మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయన్నారు. సెకనుకు 12 మంది సైబర్ నేరాల వల్ల ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాల సమాచారాన్ని హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సాఫ్ట్వేర్, డేటా సెక్యూరిటీ లక్ష్యంగా సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని మంత్రి లోకేశ్ తెలిపారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







