హైదరాబాద్ పై వరుణుడి ప్రతాపం
- October 02, 2017
మరో మూడు రోజులు హైదరాబాద్కు వర్ష సూచన ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్లో క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకున్నట్టు చెప్పారు. మరోవైపు అండమాన్పై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. ఎమర్జెన్సీ బృందాలు అందుబాటులో ఉండాలని జీహెచ్ఎంసీ సూచించింది. ఇక సంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు మృతిచెందారు.
దసరా, గాంధీ జయంతి సెలవుల తర్వాత ఇవాళ్టి నుంచి ఆఫీసులు ప్రారంభం కానున్నాయి. ఉద్యోగాలకు వెళ్లేవారికి.. నరకం చూపించనున్నాయి రోడ్లు. రాత్రి కురిసిన వర్షంతో నిలిచిన నీటిని దాటుకుని వెళ్లాలంటే.. ప్రజలకు తిప్పలు తప్పవు. దీంతో ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన ప్రభుత్వం.. హైదరాబాద్లోని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు ఇవాళ సెలవు ప్రకటించింది.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









