బ్రెజిల్లో భారీ బ్యాంకు దోపిడి రూ.2,077 కోట్లు స్వాహా
- October 03, 2017బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్లో భారీ బ్యాంకు దోపిడి జరిగింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించిన దుండగులు అర కిలోమీటరు మేర సొరంగ మార్గాన్ని తవ్వి బ్యాంకులోకి చొరబడ్డారు. 317మిలియన్ డాలర్లు ( రూ. 2077కోట్లు ) కొల్లగొట్టారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీస్ ఉన్నతాధికారులు..బ్యాంకు నుంచి 500 మీటర్ల దూరంలో భారీ సొరంగ మార్గాన్ని కనుగొన్నారు. సొరంగ మార్గంలో పెద్ద ఎత్తున ఆహారపదార్థాల నిల్వలు, శీతల పానీయాలు, ఇతర నిత్యా వసర సరుకులను గుర్తించారు. సొరంగమార్గాన్ని తవ్విన దుండగులు ఈ నిల్వలు సమకూర్చుకున్నట్టు గుర్తించారు. ఈకేసులో 16మంది నింది తులను అదుపులోకి తీసుకుని విచారించారు. నాలుగు నెలల పాటు సొరంగాన్ని తవ్వినట్టు ప్రాథమిక విచారణలో నిందితులు అంగీకరించారు. ప్రపంచంలో జరిగిన చోరీల్లో ఇదే అతిపెద్దదని పోలీస్ అధికారి లోప్ తెలిపారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..