శంషాబాద్ విమానాశ్రయంలో ఒమన్ ఎయిర్లైన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
- October 04, 2017
శంషాబాద్ విమానాశ్రయంలో ఒమన్ ఎయిర్లైన్స్ విమానాన్ని అత్యవసరంగా దింపారు. విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే.. ఎయిర్పోర్ట్లోని అపోలో ఆస్పత్రిలో ప్రయాణికుడిని తరలించగా.. అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బ్యాంకాక్ నుంచి సౌదీకి బయల్దేరిన ఈ విమానంలో ప్రయాణిస్తున్న మహ్మద్ అల్ఫాసారి అనే 74 ఏళ్ల వృద్ధుడిగా గుండెపోటు వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విమానాన్ని అత్యవసరంగా దించారు.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









