శంషాబాద్ విమానాశ్రయంలో ఒమన్ ఎయిర్లైన్స్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
- October 04, 2017
శంషాబాద్ విమానాశ్రయంలో ఒమన్ ఎయిర్లైన్స్ విమానాన్ని అత్యవసరంగా దింపారు. విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అయితే.. ఎయిర్పోర్ట్లోని అపోలో ఆస్పత్రిలో ప్రయాణికుడిని తరలించగా.. అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. బ్యాంకాక్ నుంచి సౌదీకి బయల్దేరిన ఈ విమానంలో ప్రయాణిస్తున్న మహ్మద్ అల్ఫాసారి అనే 74 ఏళ్ల వృద్ధుడిగా గుండెపోటు వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలెట్ శంషాబాద్ ఏటీసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విమానాన్ని అత్యవసరంగా దించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







