టెర్రర్ యాక్టివిటీస్: ఇద్దరికి ఐదేళ్ళ జైలు శిక్ష
- October 05, 2017
మనామా: తీవ్రవాద కార్యకలాపాలకోసం కొందరికి శిక్షణ ఇవ్వడం, ఆయుధాలను అందించడం వంటి చర్యలకు పాల్పడినందుకుగాను ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. అలాగే హై క్రిమినల్ కోర్ట్ వారి జాతీయతను కూడా రద్దు చేసింది. టెర్రర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ ఎగ్జిక్యూటివ్ ఈ వివరాల్ని వెల్లడించారు. సాక్ష్యాధారాలు పక్కాగా ఉండటంతో వీరిని దోషులుగా గుర్తించడానికి వీలయ్యింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









