తమిళనాడు కొత్త గవర్నర్గా భన్వరిలాల్ పురోహిత్ ప్రమాణ స్వీకారం
- October 06, 2017
తమిళనాడు కొత్త గవర్నర్గా భన్వరిలాల్ ప్రమాణ స్వీకారం చేశారు. మొన్నటివరకు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్రావు ఇంచార్జ్గా ఉండగా.. ఆయన స్థానంలో రాష్ట్రపతి భన్వరిలాల్ను నియమించారు. ఇవాల్టి ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









