తమిళనాడు కొత్త గవర్నర్‌గా భన్వరిలాల్‌ పురోహిత్ ప్రమాణ స్వీకారం

- October 06, 2017 , by Maagulf
తమిళనాడు కొత్త గవర్నర్‌గా భన్వరిలాల్‌ పురోహిత్ ప్రమాణ స్వీకారం

తమిళనాడు కొత్త గవర్నర్‌గా భన్వరిలాల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మొన్నటివరకు మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ఇంచార్జ్‌గా ఉండగా.. ఆయన స్థానంలో రాష్ట్రపతి భన్వరిలాల్‌ను నియమించారు. ఇవాల్టి ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్‌ హాజరయ్యారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com