ఖాసిమ్లో ఛారిటీస్ కోసం సౌదీ క్రౌన్ ప్రిన్స్ భారీ విరాళం
- October 06, 2017
జెడ్డా: క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, 16 మిలియన్ సౌదీ రియాల్స్ (4.27 మిలియన్ డాలర్లు), తన సొంత అకౌంట్ నుంచి ఖాసిమ్ రీజియన్లో సేవా కార్యక్రమాల కోసం విరాళంగా అందించారు. 12 ఛారిటీస్తో చర్చల అనంతరం, వివిధ రంగాల్లో అందించాల్సిన సాయంపై విశ్లేషించిన తర్వాత ఈ భారీ మొత్తాన్ని విరాళంగా ప్రకటించారాయన. 7,296 మంది మహిళలు, పురుషులకు ఈ మొత్తం నుంచి సేవా కార్యక్రమాలు అందుతాయి. అనాధలు, క్యాన్సర్ బాధితులు, యువకులు, యువతులు, ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులను గుర్తించి వారిని ఈ నిధులతో ఆదుకుంటారు. ఈస్టర్న్ ప్రావిన్స్, ఛారిటీ సపోర్ట్ కింద 16 మిలియన్ సౌదీ రియాల్స్ని అందుకుంది. 41 మంది లబ్దిదారులకు ఈ నిధులతో మేలు జరుగుతుంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









