జెడ్డాలోని రాజామందిర తనిఖీ ద్వారం వద్ద గన్ మాన్ దాడి : ఇద్దరు గార్డ్లులు మృతి
- October 07, 2017జెడ్డా: స్థానిక జల్దాలోని ఆల్-సలామ్ ప్యాలెస్ పశ్చిమ తనిఖీ ద్వారం వద్ద శనివారం భద్రతా దళాలపై కలాష్నికోవ్ రైఫిల్ తో పాటు మూడు పెట్రోల్ బాంబులతో ఒక గన్ మాన్ జరిపిన దాడిలో ఇద్దరు రాజ రక్షక భటులు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ దాడికి పాల్పడిన 28 ఏళ్ళ సౌదీ వ్యక్తి మన్సూర్ బిన్ హసన్ అల్ అమెరిను భద్రతా దళాలు కాల్చి హతమార్చినట్లు అంతర్గత వ్యవహారాల ప్రతినిధి మన్సూర్ అల్-తుర్కి తెలిపారు.తుపాకి చేతబట్టిన నిందితుడు తన వాహనం వదిలి ఒక్కసారిగా గార్డ్ లపై కాల్పులు జరపడం ప్రారంభించాడని అల్-టర్కి చెప్పారు. ఈ దాడిపై పరిశోధనలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్