జాక్పాట్ కొట్టేసిన ప్రణయ్
- October 10, 2017
ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ వేలంలో హెచ్ఎస్ ప్రణయ్ జాక్పాట్ కొట్టాడు. స్టార్ ప్లేయర్స్ సింధు,సైనా, శ్రీకాంత్లను వెనక్కి నెట్ట్ ఏకంగా 62 లక్షల ధర పలికాడు. కొత్తగా లీగ్లోకి వచ్చిన అహ్మదాబాద్ ఫ్రాంచైజీ ప్రణయ్ని వేలంలో దక్కించుకుంది. ప్రణయ్ తర్వాత సమీర్వర్మ 52 లక్షలు, అజయ్ జయరామ్ 45 లక్షలు పలికారు. సింధు, సైనా, శ్రీకాంత్లను గత ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకోవడంతో వారు వేలంలోకి రాలేదు. అయితే గత సీజన్ ధర కంటే 25 శాతం ఎక్కువ వీరికి దక్కనుంది. కాగా డిసెంబర్లో పిబీఎల్ సీజన్ మొదలుకానుంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







