స్పీడ్ లిమిట్స్ పాటిస్తే రివార్డులు
- October 12, 2017
దుబాయ్: మోటరిస్టులు స్పీడ్ లిమిట్స్ని ఫాలో అయ్యేలా చేయడం కోసం దుబాయ్ పోలీసులు రివార్డ్ పాయింట్ల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ రివార్డు పాయింట్లను వోచర్లు, గిఫ్టుల రూపంలో రిడీమ్ చేసుకునే అవకాశం ఉంది. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మెర్రి మాట్లాడుతూ, స్పీడ్ లిమిట్స్ దాటకుండా డ్రైవర్లు వాహనాలు నడిపితే, వారికి రివార్డ్ పాయింట్స్ ద్వారా ప్రోత్సాహకాలు అందించాలన్న ఈ మంచి ఉద్దేశ్యం విజయవంతమవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జిటెక్స్ టెక్నాలజీ వీక్లో ఈ ప్రోగ్రామ్ని ప్రారంభిస్తారు. దుబాయ్ పోలీస్ యాప్లోకి లాగిన్ అయ్యి, రిజిస్టర్ చేసుకోవచ్చని అధికారులు లెతిపారు. పరిమిత దూరానికిగాను తగిన వేగంతో ప్రయాణించే వాహనాలకు రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









