స్పీడ్ లిమిట్స్ పాటిస్తే రివార్డులు
- October 12, 2017
దుబాయ్: మోటరిస్టులు స్పీడ్ లిమిట్స్ని ఫాలో అయ్యేలా చేయడం కోసం దుబాయ్ పోలీసులు రివార్డ్ పాయింట్ల విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఈ రివార్డు పాయింట్లను వోచర్లు, గిఫ్టుల రూపంలో రిడీమ్ చేసుకునే అవకాశం ఉంది. దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మెర్రి మాట్లాడుతూ, స్పీడ్ లిమిట్స్ దాటకుండా డ్రైవర్లు వాహనాలు నడిపితే, వారికి రివార్డ్ పాయింట్స్ ద్వారా ప్రోత్సాహకాలు అందించాలన్న ఈ మంచి ఉద్దేశ్యం విజయవంతమవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. జిటెక్స్ టెక్నాలజీ వీక్లో ఈ ప్రోగ్రామ్ని ప్రారంభిస్తారు. దుబాయ్ పోలీస్ యాప్లోకి లాగిన్ అయ్యి, రిజిస్టర్ చేసుకోవచ్చని అధికారులు లెతిపారు. పరిమిత దూరానికిగాను తగిన వేగంతో ప్రయాణించే వాహనాలకు రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









