కాపు కార్పొరేషన్ నుంచి ఎండీ తొలగింపు

- October 15, 2017 , by Maagulf
కాపు కార్పొరేషన్ నుంచి ఎండీ తొలగింపు

కాపు కార్పొరేషన్ బాధ్యతల నుంచి ఎండీ ఆర్. అమరేంద్రకుమార్ ను ప్రభుత్వం తొలగించింది. మాతృసంస్థ పశుసంవర్ధక శాఖకు ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బి. ఉదయలక్ష్మీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. నిధుల వినియోగం, పథకాల అమలులో అమరేంద్రకుమార్ పై గతంలో అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై నిష్పక్షపాత విచారణకు విశాంత్ర ఐఏఎస్ అధికారి చక్రపాణితో విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com