కాపు కార్పొరేషన్ నుంచి ఎండీ తొలగింపు
- October 15, 2017
కాపు కార్పొరేషన్ బాధ్యతల నుంచి ఎండీ ఆర్. అమరేంద్రకుమార్ ను ప్రభుత్వం తొలగించింది. మాతృసంస్థ పశుసంవర్ధక శాఖకు ఆయన్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బి. ఉదయలక్ష్మీకి అదనపు బాధ్యతలు అప్పగించింది. నిధుల వినియోగం, పథకాల అమలులో అమరేంద్రకుమార్ పై గతంలో అభియోగాలు నమోదయ్యాయి. దీనిపై నిష్పక్షపాత విచారణకు విశాంత్ర ఐఏఎస్ అధికారి చక్రపాణితో విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్డ్రా







