నవంబర్ 1 నుంచి ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ
- October 15, 2017
తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే వారికి సువర్ణవకాశం. ఇండియన్ ఆర్మీ ఆధ్వర్యంలో వచ్చే నెల ఒకటి నుంచి పదో తేదీ వరకు కరీంనగర్ జిల్లా కేంద్రంగా 31 జిల్లాల అభ్యర్థులకు ఆర్మీ రిక్రూట్ మెంట్ర్యాలీ నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. సోల్జర్ టెక్నికల్, సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్ ట్రేడ్స్మన్, సోల్జర్ క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్ విభాగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 16 వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన తర్వాత 16 నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ర్యాలీకి వచ్చే సమయంలో ఈ అడ్మిట్ కార్డులను తప్పకుండా తీసుకురావాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!
- సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ







