సోమాలియాలో బాంబు పేలుళ్ళు..189 మంది మృతి
- October 15, 2017సోమాలియా: సోమాలియా లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. ఉగ్రవాదులు మొగదిషు పట్టణాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రక్ బాంబుతో వరుస పేలుళ్లు జరిపారు. ఈ పేలుళ్లలో 189 మంది మృతి చెందగా..200 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. నిత్యం రద్దీగా ఉండే కీ మినీస్ట్రీస్ ప్రాంతంలో ఉగ్రవాదులు ట్రక్ బాంబుతో దాడులకు ఒడిగట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు