దుబాయిలో ఆలస్యం కానున్న భారత పాస్ పోర్ట్ సేవలు
- November 04, 2015
దుబాయిలోని భారత రాయబార కార్యాలయం వారు పాస్ పోర్టు సేవలకు పట్టే సమయ అవధి పెంచ బడిందని, దరఖాస్తు దారులు తమ డాక్యుమెంట్లను స్వీకరించడానికి పట్టే జాపాన్ని భరించవలసిందిగా విజ్ఞప్తి చేసారు. అక్టోబరు 29 నుండి కొద్ది రోజులు వ్యవధి ముగిసిన, కోల్పోయిన లేదా పాడయిన పాస్ పోర్టులు మరియు దుబాయిలో జారీ చేయబడే పాస్ పోర్టుల యొక్క ఇతర సేవల ప్రక్రియలు 7 పని దినాలకు బదులుగా కనీసం 15 పని దినాలలో చేయబడతాయని తెలియ వచ్చింది. కాగా, అధిక ఫీజు తో కూడిన తత్కాల్ సేవలు మూడు పనిదినాలకు బదులుగా కనీసం ఐదు పనిదినాలలో జరుగుతుందని అధికారులు తెలియజేసారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







