ఒమాన్ అధికారులకు 'ఒమాన్ సివిల్ ఆర్డర్' ప్రదానం చేసిన హిజ్ మెజెస్టీ సుల్తాన్
- November 04, 2015
ప్రతిష్టాత్మకమైన 45 వ జాతీయ దినోత్సవం సందర్భంగా, హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సైద్, దేశ విధుల నిర్వహణలో వారి మెచ్చుకోదగిన పాత్రకు గుర్తింపుగా కొంతమంది గౌరవనీయ అధికారులకు 'ఒమాన్ సివిల్ ఆర్డర్' (మూడవ తరగతి) ను ప్రదానం చేసారు. సుల్తాన్ వారి తరపున దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మంత్రి సయ్యిద్ ఖాలిద్ బిన్ హిలాల్ అల్ బుసైదీ వారి కార్యాలయంలో ఈ బహుమతి ప్రదానం జరిగింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









