ఒమాన్ అధికారులకు 'ఒమాన్ సివిల్ ఆర్డర్' ప్రదానం చేసిన హిజ్ మెజెస్టీ సుల్తాన్
- November 04, 2015
ప్రతిష్టాత్మకమైన 45 వ జాతీయ దినోత్సవం సందర్భంగా, హిజ్ మెజెస్టీ సుల్తాన్ కాబూస్ బిన్ సైద్, దేశ విధుల నిర్వహణలో వారి మెచ్చుకోదగిన పాత్రకు గుర్తింపుగా కొంతమంది గౌరవనీయ అధికారులకు 'ఒమాన్ సివిల్ ఆర్డర్' (మూడవ తరగతి) ను ప్రదానం చేసారు. సుల్తాన్ వారి తరపున దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ మంత్రి సయ్యిద్ ఖాలిద్ బిన్ హిలాల్ అల్ బుసైదీ వారి కార్యాలయంలో ఈ బహుమతి ప్రదానం జరిగింది.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







